పెనమలూరు: ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి

84చూసినవారు
పెనమలూరు: ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి
చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ఈ మేరకు గురువారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఫోకస్‌ పెట్టిందని ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్