పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదేశాలతో ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ సహకారంతో 20వ వార్డు కౌన్సిలర్ పండ్రాజు సుధారాణి ఆధ్వర్యంలో సోమవారం దోమల ముందు పిచికారి ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల దోమలు వ్యాప్తి చెందకుండా దోమల గుడ్లు నివారణ అయిన యాంటీ లార్వా ( మలాథిన్ పౌడర్ )ను నీళ్లలో పిచికారి చేసి 20 వ వార్డులో ఈ నెలలో రెండవసారి అన్ని డ్రైన్లలో చల్లించడం జరిగింది.