గంపలగూడెం:884కేజీల రేషన్ బియ్యం పట్టివేత.. వ్యక్తులపై కేసు నమోదు

54చూసినవారు
గంపలగూడెం:884కేజీల రేషన్ బియ్యం పట్టివేత.. వ్యక్తులపై కేసు నమోదు
గంపలగూడెం లింగాల గ్రామములో శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆర్డిఓ మాధురి. ఈ తనిఖీల భాగంగా 12013 గౌసు, శ్రీరామ్ ఎండియు వాహనాన్ని తనిఖీ చేయగా 884 కేజీల రేషన్ బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సదరు ఎండియు వాహన డ్రైవర్ గౌస్, శ్రీరామ్ పై 6ఏ కేసు నమోదు చేసి పిడిఎఫ్ బియ్యాన్ని డీలర్ కు స్వాధీన పరిచమన్నారు.

సంబంధిత పోస్ట్