భారత సైన్యానికి ఆశీస్సులు కోరుతూ గంపలగూడెంలో భజన కార్యక్రమం

61చూసినవారు
భారత సైన్యానికి ఆశీస్సులు కోరుతూ గంపలగూడెంలో భజన కార్యక్రమం
గంపలగూడెం మండలం పెనుగొలనులో సాయిబాబా సేవా కమిటీ, పాకిస్తాన్‌పై ధర్మ యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మే 10 నుంచి మూడు రోజుల పాటు భజన కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపింది. మే 10న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద, మే 11, 12 తేదీల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద హనుమాన్ చాలీసా, హరే రామ నామ పారాయణము జరుగుతుందని కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్