పోలిశెట్టిపాడులో పింఛన్ల పంపిణీ

78చూసినవారు
పోలిశెట్టిపాడులో పింఛన్ల పంపిణీ
తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం పొలిశెట్టిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో వాసం మునియ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గురువారం హాజరయ్యారు. బొల్లిపోగు చిట్టిబాబు గ్రామ సర్పంచ్, గోగులమూడి రాం ప్రసాద్ రెడ్డి, తుమ్మూరు శ్రీనివాస రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు, తదితరులు

సంబంధిత పోస్ట్