గంపలగూడెం: మే 20న ఉపాధి హామీ పనులు బంద్

69చూసినవారు
గంపలగూడెం: మే 20న ఉపాధి హామీ పనులు బంద్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణకు గంపలగూడెం (M) నారికంపాడు, వినగడప, అనుములంక, కనుమూరి గ్రామాల్లో శుక్రవారం బైక్ యాత్ర జరిగినది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని పాలక వర్గాలు కుట్రలు చేస్తున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు, ఆనందరావు పాల్గొన్నారు. మే 20న దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు బంద్ చేద్దాం అన్నారు.

సంబంధిత పోస్ట్