తిరువూరులో మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభం

84చూసినవారు
తిరువూరులో మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభం
అన్ని ప్రభుత్వ పాఠశాలలో జరిగినట్లే జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్నం భోజనం జరుగుతుందని తిరువూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు అన్నారు. శనివారం తిరువూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. తిరువూరు ఎంఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్