గంపలగూడెం మండలం ఆలయాల్లో చోరీ

54చూసినవారు
గంపలగూడెం మండలం ఆలయాల్లో చోరీ
గంపలగూడెం మండలం పెనుగొలను సరిహద్దులోని మెట్టుగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలో శ్రీ సీతమ్మ ఉత్సవ విగ్రహం, ఉప్పలమ్మ దేవాలయంలో మంగళసూత్రాలు దొంగలించారు. ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని మరికొన్ని ఆలయాల వద్దకూ దొంగలు వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్