తిరువూరు: అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

55చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో టీడీపీ  కార్యాలయంలో రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు రుజువు చేశారని అన్నారు. ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్