తిరువూరు: రెండు టిప్పర్లు ఇసుక స్వాధీనం

56చూసినవారు
తిరువూరు: రెండు టిప్పర్లు ఇసుక స్వాధీనం
విస్సన్నపేట మండలం స్థానిక మండల కేంద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వారు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తూ ఉండగా, రెండు టిప్పర్ల లారీలను ఎస్సై రామకృష్ణ స్వాధీనపరుచుకున్నారు. వాల్టా యాక్ట్ కేసు నమోదు చేసినట్లుగా ఆయన మీడియాకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్