ఏ కొండూరు (M)ల వైసిపి నాయకులు వీరారెడ్డి పై ధ్వజమెత్తిన మాత్రియా తండా సర్పంచ్ భర్త భూక్య నాగరాజు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. వీరా రెడ్డి ఒంటెద్దు పోగడల వల్ల వైసీపీ పార్టీ తీవ్ర నష్టం కలుగుతుందని వీరారెడ్డి కూటమి నాయకులతో కలిసి వైసీపీ జెండాలను తొలగిస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు.