వరద నీటిలో విసన్నపేట ఎన్టీఆర్ కాలనీ

572చూసినవారు
తాజాగా కురుస్తున్న వర్షాలకు తిరువూరు నియోజకవర్గ విస్సన్నపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ వరద నీటిలో చిక్కుకుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఇంట్లో ఉండేందుకు కూడా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎన్టీఆర్ కాలనీ అధికారులు సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని విసన్నపేట పట్టణ వాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్