నేడు ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..?

67చూసినవారు
నేడు ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..?
ఎన్టీఆర్ జిల్లాలో మంగళవారం ఉక్కపోత పెరుగుతుందని అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఈ విషయాన్ని APSDMA తన అధికారిక X ఖాతాలో వెల్లడించింది.

సంబంధిత పోస్ట్