విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఫైఉన్న అమ్మ వారినీ ప్రముఖ చిత్రనటులు, నిర్మాత కొణిదెల నిహారిక అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. తదుపరి వీరికి వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించిన అనంతరం ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.