ఎన్టీఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్కక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యానికి అనుగుణంగా పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి సందర్భంగా సూచించారు. స్థూల ఉత్పత్తి సాధనలో నియోజకవర్గాల వారీగా లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు.