విజయవాడకు చెందిన 9 ఏళ్ల బాలికపై ఆమె మారు తండ్రి రాంబాబు అత్యాచారం చేసిన కేసులో పోక్సో కోర్టు తీవ్రంగా స్పందించింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన శిక్షతోపాటు ₹20,000 జరిమానా విధించింది. బాధితకు ₹5 లక్షల నష్టపరిహారం అందేలా జిల్లా లీగల్ సెల్ సేవలు ఆదేశాలు జారీచేసినట్లు శుక్రవారం వెల్లడించారు.