విజయవాడ: మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫైనాన్షియర్స్

51చూసినవారు
విజయవాడ: మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫైనాన్షియర్స్
వాహన్-పరివాహన్ సాఫ్ట్‌వేర్-రిక్కి సంబంధించిన సమస్యలకు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి గోదావరి డిస్ట్రిక్ట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం విజయవాడ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్