విజయవాడ: ఆగి ఉన్న బస్సులో మంటలు

51చూసినవారు
విజయవాడ: ఆగి ఉన్న బస్సులో మంటలు
విజయవాడ బస్టాండ్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సులో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో మంటలు రావడంతో కృష్ణలంక రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్