విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ముఖ్య ప్రదేశాలలో శుక్రవారం రాత్రి పోలీసు అధికారులు ముమ్మరంగా గస్తీ నిర్వహించారు. లాడ్జ్లు, హోటళ్లు, నిర్జన ప్రదేశాలలో క్షుణ్ణమైన తనిఖీలు చేపట్టి, తిరుగుతున్న ప్రతి ఒక్కరిని ఆపి విచారించారు. అనుమానిత వ్యక్తులపై ఐరీస్ వాహనం ద్వారా తనిఖీ చేసి, కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు.