కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కొండపల్లి జిల్లాపై 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుండి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సుమారు 500 మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.