లోక్ అదాలత్ లో 800 కేసులకు పరిష్కారం

84చూసినవారు
లోక్ అదాలత్ లో 800 కేసులకు పరిష్కారం
విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో జాతీయ లోక్అదాలత్ శనివారం నిర్వహించారు. మొత్తం 11 బెంచ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో బెంచ్లో న్యాయమూర్తి, న్యాయవాది, సామాజిక కార్యకర్త సభ్యులుగా వ్యవహించారు. ఈ 11 బెంచ్లో సివిల్, క్రిమినల్, మోటారు యాక్సిడెంట్, ప్రీలిటిగేషన్ కేసులు విచారించారు. మొత్తం 800 కేసులను ఈ అదాలత్లో పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్