గూడూరు: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

56చూసినవారు
గూడూరు: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
గూడూరు మండలం టీడీపీ కార్యాలయంలో ప్రజలు, అధికారులు నాయకుల నుండి ఎమ్మేల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులకు చరవాణి నుండి ఆదేశించి, సమస్యను వెంటనే పరిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్