కంచికచర్ల: క్వారీ యజయానుల దౌర్జన్యాలు

85చూసినవారు
కంచికచర్ల: క్వారీ యజయానుల దౌర్జన్యాలు
కంచికచర్ల మండలం పరిటాలలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ లో క్వారీ యజయానులు అనుమతులు లేకుండా తవ్వుతూ రైతులపై దౌర్జన్యాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు రైతులు వినతిపత్రం సమర్పించారు. క్వారీ పేలుళ్లతో వెయ్యి ఎకరాల సాగు భూములు బీడుగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు.

సంబంధిత పోస్ట్