ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'వికసిత్ పంచాయతీ' కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సహకారంతో వీరులపాడు మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం జమ్మవరం జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ లో ప్రారంభమైంది. మొత్తం 20టీములు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. నేటి నుంచి మూడురోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది.