విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్.. రంగంలోకి ఈడీ

80చూసినవారు
విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్.. రంగంలోకి ఈడీ
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ జరిపి రిపోర్టు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చింది. లిక్కర్ స్కామ్‌లో అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డితో పాటు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, వాసుదేవరెడ్డి తదితరులను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది.

సంబంధిత పోస్ట్