విజయవాడ: రైల్వే స్టేషన్ లో విస్తృత తనిఖీలు

62చూసినవారు
విజయవాడ: రైల్వే స్టేషన్ లో విస్తృత తనిఖీలు
భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం రాత్రి విజయవాడ రైల్వే స్టేషన్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. జీఆర్పీ ఇన్స్ పెక్టర్ జేవీ రమణ, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి ఆధ్వర్యంలో సిబ్బంది, డాగ్ స్క్వాడ్ లతో 5 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. అన్ని సీసీ కెమెరాల పని తీరును పర్యవేక్షించారు. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్