విజయవాడ: ఆడబిడ్డలపై చేయి వేయాలంటే భయపడే పరిస్థితి రావాలి

81చూసినవారు
విజయవాడ: ఆడబిడ్డలపై చేయి వేయాలంటే భయపడే పరిస్థితి రావాలి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన రెండు ఘటలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేశారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై మంగళవారం సీఎం సమీక్షించారు. రెండు ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు.

సంబంధిత పోస్ట్