యోగాంధ్ర-2025లో భాగంగా భవానీపురంలోని హరిత బెరమ్ పార్క్ లో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ ఎంపీ కేసినేని విశ్వనాథ్, జిల్లా కలెక్టర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారు. యోగా చరణతో సంపూర్ణ ఆరోగ్యానికి చేరువై రాష్ట్రానికి జిల్లాకు పేరు, ప్రఖ్యాతలు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ఎంపీ పిలుపునిచ్చారు.