ఎమ్మెల్యేను కలిసిన గొల్లపూడి ఏఎంసీ చైర్మన్

74చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన గొల్లపూడి ఏఎంసీ చైర్మన్
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా నియమితులైన తెలుగుదేశం పార్టీ నేత శ్నర్రా వాసు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ని గురువారం ప్రత్యేకంగా కలిశారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన ఐతవరంలోని నివాసంలో ప్రత్యేకంగా కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి శాలువా కప్పి ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్