రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి మృతి

64చూసినవారు
రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి మృతి
బుడమేరు వరద ముంపు నుంచి తప్పించుకున్న ఓ తల్లి, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుడమేరుకు వరద వచ్చినప్పుడు గుణదలలోని బంధువుల ఇంట్లో ఉన్న వీరు వరద తగ్గడంతో ఆదివారం ఇంటికి రంగులు వేసుకొని తిరిగి రాత్రి బంధువుల ఇంటికి బైక్ పై వస్తుండగా రామవరప్పాడు వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో పాత రాజీవ్ నగర్కు చెందిన ప్రభు కుమార్, అతని తల్లి కృష్ణకుమారి అక్కడిక్కడే మృతి చెందారు. ప్రభుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్