ఎన్టీఆర్ జిల్లా: తెలుగు జవాన్ మృతిచెందడం బాధాకరం

52చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా: తెలుగు జవాన్ మృతిచెందడం బాధాకరం
జమ్మూకాశ్మీర్ లో తెలుగు జవాన్ మురళి నాయక్ వీరమరణం చెందడంపై ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జవాన్ మురళి నాయక్ చిత్ర పటానికి వైసీపీ శ్రేణులతో కలిసి అవినాష్ పుల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోవొత్తులతో ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

సంబంధిత పోస్ట్