విజయవాడ: ఏపీకి అత్య‌ధిక ప‌త‌కాలు సాధించిపెట్టాలి

83చూసినవారు
విజయవాడ: ఏపీకి అత్య‌ధిక ప‌త‌కాలు సాధించిపెట్టాలి
క్రీడాకారులందరూ అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని విస్తృతం చేయాలని అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో మే 2వ తేదీ నుంచి 15వ వరకూ జరగనున్న 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు విజయవాడ స్టేడియంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్ జట్లు ఎంపిక ప్రక్రియను బుధవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్