విజయవాడ: రైతుకు కష్టం.. న‌ష్టం క‌లిగితే స‌హించేది లేదు: నాదెండ్ల

62చూసినవారు
విజయవాడ: రైతుకు కష్టం.. న‌ష్టం క‌లిగితే స‌హించేది లేదు: నాదెండ్ల
నిబంధ‌న‌లు ఉల్లంఘించే మిల్లుల‌ను డీ ట్యాగ్ చేస్తామ‌ని, చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అవ‌స‌ర‌మైతే ఇత‌ర జిల్లాల మిల్ల‌ర్ల ద్వారా సేక‌రిస్తామ‌ని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ స్ప‌ష్టం చేశారు. సోమవారం
మంత్రినాదెండ్ల క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే వెంక‌ట‌కృష్ణ‌ ప్ర‌సాద్‌తో క‌లిసి గొల్ల‌పూడి మార్కెట్‌ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని ప‌రిశీలించారు.

సంబంధిత పోస్ట్