యువతీ యువకులకు అవకాశాలను అందిపుచ్చుకుని ఉద్యోగం పొందడంతో పాటు మరొకరి ఉద్యోగ అవకాశం కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. విజయవాడ ఎన్టీఆర్ భవన్ లో గురువారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి. ఆర్. డి. 2025 సంవత్సరానికి సంబంధించి జాబ్ మేళాల క్యాలెండర్ ను ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి ఆవిష్కరించారు.