ఆదోనిలో ఆముదం ధర రూ. 5, 390
By W. Abdul 63చూసినవారుఆదోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ఆముదం గరిష్ట ధర రూ. 5, 390, కనిష్ట ధర రూ. 4, 100, మధ్య ధర రూ. 5, 270 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం మార్కెట్కు ఆముదం 20 క్వింటాళ్లు వచ్చిందన్నారు. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి సంబంధిత ఏజెంట్, వ్యాపారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పంట ఉత్పత్తులను మార్కెట్కు సరైన సమయానికి తీసుకురావాలని సూచించారు.