డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో గురువారం ఆక్సిజన్ కనుకొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్ లీ వర్థంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రఫి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని వారు తెలిపారు.