కర్నూలు: టీడీపీలో బీసీలకు ప్రాధాన్యత

73చూసినవారు
కర్నూలు: టీడీపీలో బీసీలకు ప్రాధాన్యత
బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఏకైకపార్టీ టీడీపీ మాత్రమేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. శనివారం కర్నూలులో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెట్ సొసైటి చైర్మన్‌గా నియమించడంతో సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి రుజువు చేశాయన్నారు. జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, సోమిశెట్టి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్