కర్నూలు: లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా మే 20న సమ్మె

65చూసినవారు
కర్నూలు: లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా మే 20న సమ్మె
సిఐటియు ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శనివారం మార్కెట్ యార్డ్ సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఆర్. జయలక్ష్మికి సమ్మె నోటీసును హమాలీ మహిళా కార్మికులతో కలిసి యూనియన్ నాయకులు టి. రాముడు, తదితరులు అందజేశారు. లేబర్ కోడ్‌ల రద్దు, హమాలీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్లతో సమ్మెను నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్