కౌతాళంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం: నాయకులు కే.మల్లయ్య

56చూసినవారు
కౌతాళంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం: నాయకులు కే.మల్లయ్య
స్వతంత్ర ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన వీరుడు భగత్ సింగ్ వర్ధంతి కౌతాళంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. శనివారం సీపీఎం సీనియర్ నాయకులు కే. మల్లయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి దేశం కోసం, ప్రజల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన నాయకుడు భగత్ సింగ్ అని పేర్కొన్నారు. మండల కన్వీనర్ మేలిగిరి ఈరన్న, ఎస్ఎఫ్ఎ మాజీ నాయకులు వీరేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్