కోవిడ్ సమయంలో వైద్యులే ప్రత్యక్ష దైవాలు: మంత్రి టీజీ భరత్

84చూసినవారు
కోవిడ్ సమయంలో వైద్యులే ప్రత్యక్ష దైవాలు: మంత్రి టీజీ భరత్
కోవిడ్ సమయంలో వైద్యులే ప్రత్యక్ష దైవాలుగా నిలిచి ప్రజల ప్రాణాలను కాపాడారని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం కర్నూలులోని బీ. క్యాంప్లో ఉన్న ఐఎంఏ భవన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వైద్యులను సత్కరించారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్