సాతనూరులో ఇంటింటి ప్రచారం

60చూసినవారు
కోసిగి మండలంలోని సాతనూరు గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి తరుపున టీడీపీ యువనేత రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు రామిరెడ్డి ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు టీడీపీ నాయకులకు బ్రహ్మ రథం పట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆరు గ్యారెంటీ పథకాలతో అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. వైసీపీకి ఓటు వేస్తే మన నాశనానికి మనమే కారకులవుతామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్