గురుకుల ప్రవేశ పరీక్షలో గ్రామీణ విద్యార్థుల"ఆర్ఎస్

1069చూసినవారు
గురుకుల ప్రవేశ పరీక్షలో గ్రామీణ విద్యార్థుల"ఆర్ఎస్
ఈనెల 10వ తేదీన నిర్వహించిన ఐదో తరగతి డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్షలో మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి గ్రామీణ విద్యార్థులు భార్గవి, విద్వాన్ ప్రతిభ కనబరిచారు. 50 మార్కుల గాను భార్గవి 43 మార్కులు, విద్వాన్ 42 మార్కులు సాధించి డోన్లోని అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఎంపికయ్యారు. విద్యార్థులను ఉపాధ్యా యులు, హెచ్ఎం రవికుమార్ రెడ్డి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్