దేశంలో మతోన్మాదాన్ని తరమికొట్టాలి: ఏఐవైఎఫ్"జిల్లా అధ్యక్షులు

81చూసినవారు
దేశంలో మతోన్మాదాన్ని తరమికొట్టాలి: ఏఐవైఎఫ్"జిల్లా అధ్యక్షులు
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి కార్యక్రమం పెద్దకడబూరులోని సీపీఐ ఆఫీసులో నిర్వహించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జాఫర్ పటేల్, మండల అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్, మండల కార్యదర్శి దస్తగిరి మాట్లాడారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని తరిమికొట్టి ప్రాణాలు వదిలిన వీరులుగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వీరేశ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్