కర్నూలు డిఐజి కోయ ప్రవీణ్ కుమార్ ను నంద్యాల టిడిపి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరెడ్డి, కాతా రమేష్ రెడ్డి పాల్గొన్నారు.