హుసేనాపురంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

58చూసినవారు
ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామంలో శనివారం నుంచి ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుండి పలువురు క్రికెట్ జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో క్రీడా ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 40, 000, రెండవ బహుమతిగా రూ. 30, 000, మూడవ బహుమతిగా రూ. 20, 000, నాల్గవ బహుమతిగా రూ. 10, 000 లు లభించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్