కల్లూరు: ప్రజా సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే

72చూసినవారు
కల్లూరు: ప్రజా సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి శనివారం కల్లూరు అర్బన్ 19వ వార్డులో నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ మున్సిపల్ పార్క్‌ ను సందర్శించారు. ప్రజలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీ ప్రజలతో సమావేశమై సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మెన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్