మరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు

84చూసినవారు
మరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు
ఎమ్మిగనూరు టౌన్ భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా దేశ రక్షణ విధుల్లో ఉండగా పాక్ సైనిక కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ త్యాగాన్ని భారతజాతి ఎన్నడు మరిచిపోదని టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సీనియర్ పాత్రికేయులు షబ్బీర్ మరియు పాత్రికేయుల బృందం చేపట్టిన క్యాండిలైట్స్ ర్యాలీలో కదిరికోట ఆదెన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్