కపటి గ్రామ సచివాలయంలొ గత రెండు నెలలు కాలం అవుతోంది ఇంకా డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ ను భర్తీ చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేనందు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంపీడీఓ మరియు ఎమ్మార్ఓ పంచాయతీ సెక్రెటరీ తదితర అధికారులు ప్రత్యేక దృష్టి కల్పించాలని వైసీపీ నాయకులు వినోద్ ప్రణయ్ విజయ్ కుమార్ రవి పాల్గొన్నారు.