ఆదోని: గాలికి ఏడేళ్లయితే జగన్ కు ఎన్నేళ్లో ఆలోచించుకోవాలి

54చూసినవారు
టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కోట్ల అవినీతి జరిగినట్లు జగన్ పత్రిక అనుచితమైన ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆదోనిలో ఆయన మాట్లాడుతూ, అసత్య ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడితే, 11 కేసులున్న జగన్ కు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్