ఆదోని ప్రభుత్వఆసుపత్రి లో అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం కరోనా రోగులను చెక్ చేయడానికి ఆదోని ఏరియా ఆసుపత్రిలో పెట్టిన కరోనా బాక్స్ అవసరం లేకున్నా కూడా ఇంతవరకూ తొలగించకపోవడం వల్ల ఆసుపత్రిలో గాలి రాకుండా ఆస్పత్రికి వచ్చే రోగులు ప్రజలు డాక్టర్లు నర్సులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే ఈ డబ్బాని తొలగించి ఆసుపత్రిలో స్వచ్ఛమైన గాలి వీచే విధంగా మార్పులు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున ఆసుపత్రి సూపరిండెంట్ కి డిమాండ్ చేస్తున్నాము.